శుక్రవారం, అక్టోబర్ 26, 2012

పాలగుమ్మి విశ్వనాథం గారికి నివాళి.

అమ్మదొంగా నిన్ను చూడకుంటే, మా ఊరు ఒక్కసారి పోయిరావాలి లాంటి అద్భుతమైన లలిత గీతాలను రచించి స్వరపరచి గానం చేసిన లలిత సంగీత స్వర చక్రవర్తి పాలగుమ్మి విశ్వనాథంగారు తన తొంభైమూడవఏట నిన్న గురురువారం (అక్టోబర్ 25) రాత్రి కన్నుమూశారు. వారితో ఒకే ఒక్కసారి ఫోన్ లో మాట్లాడినా ఎవరో అపరిచిత అభిమాని అని అనుకోకుండా ఆత్మీయంగా ఆయన పలకరించిన తీరును మరువలేను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పుస్తకం.నెట్ లో వారికి నివాళి : http://pustakam.net/?p=12761

ఆ రెండు పాటలు సాహిత్యం తెలుసుకుని వినాలనుకుంటే ఈ బ్లాగులోని పాత టపాలను ఇక్కడ చూడండి.
అమ్మదొంగా నిన్ను చూడకుంటే ఇక్కడ  మాఊరు ఒక్కసారి పోయిరావాలి ఇక్కడ చూడండి.
హిందూ పేపర్ లో ఈ వార్త ఇక్కడ చూడచ్చు. 
ఈనాడు వార్త

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.